జాలర్లకు మరణశిక్ష: ఆగ్రహం, రైల్వే ట్రాక్ కట్ (పిక్చర్స్)
మధురై: నాక్రోటిక్స్ స్మగ్లింగ్లో రామనాథపురానికి చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించడంతో ఆగ్రహించిన ప్రజలు తమిళనాడులో విధ్వంసానికి దిగారు. రామేశ్వరం, పంబన్ మధ్య 900 మీటర్ల మేర రైల్వే ట్రాక్ను తొలగించారు.
రైల్వే ట్రాక్ను తొలగించడంతో రామేశ్వరం నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాల్సిన మూడు ఎక్స్ప్రెస్ రైళ్లను శుక్రవారానికి వాయిదా వేశారు. రైల్వే డివిజనల్ మేనేజర్ ఎకె రస్తోగి ఆ విషయం చెప్పారు.
ముత్తురామలింగ తేవర్ జయంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్లలో ప్రత్యేక విధుల మీద ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. రైల్వే ట్రాక్ను తొలగించడంతో మూడు రైళ్లు కూడా రామేశ్వరంలో ఆగిపోయాయి. ఆగ్రహించిన ప్రజలు ఓ బస్సుకు కూడా నిప్పు పెట్టారు.

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురు తమిళ జాలర్లకు మరణశిక్ష విధించింది. వారిలో విల్సన్ ఇతను..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురు తమిళ జాలర్లకు మరణశిక్ష విధించింది. వారిలో ఇతను ప్రసాద్..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణపై ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధించింది. వారిలో ఆకస్తాజ్ ఇతును..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురికి మరణశిక్ష విధించింది. వారిలో ఇతను ఎమర్సన్ ఒకతను..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురు తమిళ జాలర్లకు మరణశిక్ష విధించింది. వారిలో ఒకతను లాంగ్లెట్...

రైల్వే లైన్ కట్
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధించడంతో ఆగ్రహించిన గుంపు రామేశ్వరం వద్ద రైల్వే లైన్ను కట్ చేసింది.

రైల్వే లైన్ కట్
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధించడంతో గుంపు రైల్వే లైన్ కట్ చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications