పన్నీర్ సెల్వంకు ఇక సీఎం చాన్స్ లేదు: మాజీ అటార్నీ జనరల్
చెనై: తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడాన్ని వాయిదా వేస్తూ తమిళనాడు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయం సరైనదేనని మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో గవర్నర్ విద్యాసాగర్ రావును తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలను గవర్నర్ విద్యాసాగర్ రావు అతిక్రమించలేదని మాజీ అటార్నీ జనరల్ సోరాబ్జీ బుధవారం మీడియాకు చెప్పారు.

గవర్నర్ రాజీనామా ఆమోదించిన తరువాత పన్నీర్ సెల్వం వెనక్కి తీసుకునే అవకాశం లేదని మాజీ అటార్నీ జనరల్ సోరాబ్జీ స్పష్టం చెయ్యడంతో పన్నీర్ సెల్వం వర్గీయులు ఆందోళనకు గురైనారు. అయితే మేము గవర్నర్ ను కలిసి ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఆయనకు వివరిస్తామని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.
గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు రాకుండా శశికళ ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చెయ్యడానికి అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్దం అయిన సమయంలో మాజీ అటార్నీ జనరల్ ఆ పార్టీ నాయకులు ఈ విధంగా ఝలక్ ఇచ్చారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications