సరిగ్గా ఏడాది: అదే ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్, చీపుర్ల ధరలు పెరిగాయి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఫిబ్రవరి 14వ తేదీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో ఫిబ్రవరి 14వ తేదీన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠం ఎక్కారు. జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ఆయన 49 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన 2014 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అనంతరం 2015 డిసెంబర్ 7న తిరిగి ఎన్నికలు జరిగి, పదిన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యాధృచ్చికమో.. మరేమో.. కానీ రాజీనామా చేసిన రోజునే ఆయన ప్రమాణం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో చీపుర్ల ధరలు విపరీతంగా పెరిగాయంట. ఒక్కో చీపురు కోసం రూ.150 నుండి ఆ పైన వెచ్చించవలసి వస్తుందంట. ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో.. ఆ పార్టీ గుర్తు అయిన చీపురును ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేతబట్టి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దుకాణదారులు చీపుర్ల ధరను భారీగా పెంచుతున్నారట.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications