ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆశా మిర్జే వివాదాస్పద వ్యాఖ్య

ఆమె రాత్రి 11 గంటలకు సినిమా ఎందుకు చూడాలని ఆశా మిర్జే అడిగారు. బాధితురాలి వస్త్రధారణను, ప్రవర్తనను కూడా ఆమె తప్పు పట్టారు. నాగపూర్లో జరిగిన పార్టీ మహిళా విభాగం సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘటన విషయంలోనే కాదు, శక్తిమిల్స్ సంఘటన విషయంలోనూ ఆశా మిర్జా బాధితురాలిని తప్పు పట్టారు.
సాయంత్రం ఆరు గంటల వేళ నిర్మానుష్యమైన శక్తి మిల్స్ ఆవరణలోకి బాధితురాలు ఎందుకు వెళ్లాలని ఆమె అడిగారు. మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలైన ఆశా మీర్జే వ్యాఖ్యలను ఐద్వా తప్పు పట్టింది. ఆ పదవికి ఆశా మిర్జే తగరని వ్యాఖ్యానించింది.
2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి సినిమా చూసిన తర్వాత బస్సు ఎక్కింది. రాం సింగ్, వినయ్, అక్షయ్, పవన్, ముకేష్ అనే వ్యక్తులతో పాటు ఓ మైనర్ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ విద్యార్థిని 2012 డిసెంబర్ 29వ తేదీన మరణించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications