భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర, ఢిల్లీలోకి ప్రవేశం: పోలీసుల సెర్చ్ ఆపరేషన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు చెప్పడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్ (NCR)లోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఐబీ వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ స్పెషల్ సెల్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ముగ్గురి నుంచి నలుగురు ప్రవేశించి ఉంటారని అనుమానం.

More From
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications