అరస్టైన ఏడాది తర్వాత ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్కు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్. సాయిబాబాకు తాత్కాలిక ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటోన్నఆయనకు బాంబే హైకోర్టు మూడు నెలలు పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో గతేడాది 2014, మేలో ఢిల్లీలో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాంతమైన గడ్చిరోలి జిల్లా నుంచి పరారైన మావోయిస్టు బృందంతో ప్రొఫెసర్ సాయిబాబాకు లింకులున్నాయని పోలీసులు ప్రధార ఆరోపణ.

కానీ ఆ ఆరోపణలను అప్పట్లో ప్రొఫెసర్ సాయిబాబా ఖండించారు కూడా. అయితే పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆయన కంప్యూటర్లో దొరికిన సాక్ష్యంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కంప్యూటర్లో ప్రొఫెసర్కు సీపీఐ మావోయిస్టులతో సంబంధం ఉన్న స్ట్రాటజీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
సాయిబాబా అనారోగ్య కారణాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజారు చేసింది. అదే సమయంలో సాయిబాబా నివాసం వద్ద తగిన రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications