'మున్ముందు మరిన్ని షాకులు!, నోట్ల రద్దు ఆఖరి అస్త్రం కాదు'
నోట్ల రద్దును నల్లధనంపై ముఖాముఖి దాడిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ అభివర్ణించారు.
భువనేశ్వర్: దేశంలో నల్లకుబేరుల ఆగడాలకు చెక్ పెట్టడానికి.. మున్ముందు మరిన్ని షాకులు తప్పవని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు. నల్లధనాన్ని అరికట్టడంలో నోట్ల రద్దు అనేది ఒక భాగం మాత్రమేనని, అవినీతిపై ఇదే ఆఖరు చర్య కాదని చెప్పారు.
నోట్ల రద్దును నల్లధనంపై ముఖాముఖి దాడిగా అరవింద్ పనగరియా అభివర్ణించారు. గురువారం భువనేశ్వర్లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన నల్లధనంపై స్థానిక మీడియాతో మాట్లాడారు. నల్లధనం పోగేసుకోకుండా అరికట్టడానికి పన్నురేట్లు తగ్గించడం, సరళీకరించడం వంటి చర్యలను కేంద్రం చేపడుతుందని ఈ సందర్బంగా ఆయన వివరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు మద్దతు పలుకుతున్నారని అరవింద్ పనగరియా తెలిపారు.
More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications