న్యాయం చేయాలని మోడీకి అత్యాచార బాధితురాలి లేఖ
న్యూఢిల్లీ: తనకు న్యాయం చేయాలని అత్యాచారానికి గురైన బాధితురాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు రక్తంతో లేఖ రాసింది. రాజకీయ పలుకుబడితో ఈ కేసును వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు తనకు సహకరించడం లేదని ఆమె ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేశారు. నిందితుల తరపునే పోలీసులు మాట్లాడుతున్నారని బాధితురాలు ఆ లేఖలో చెప్పారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె ఆ లేఖలో కోరింది.

తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బాధితురాలు ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
దివ్యాపాండే, అంకిత్వర్మలతో పాటు మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశామన్నారు. అత్యాచార దృశ్యాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు కూడ కేసు నమోదు చేశామని చెప్పారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!










Click it and Unblock the Notifications