న్యాయం చేయాలని మోడీకి అత్యాచార బాధితురాలి లేఖ
న్యూఢిల్లీ: తనకు న్యాయం చేయాలని అత్యాచారానికి గురైన బాధితురాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు రక్తంతో లేఖ రాసింది. రాజకీయ పలుకుబడితో ఈ కేసును వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు తనకు సహకరించడం లేదని ఆమె ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేశారు. నిందితుల తరపునే పోలీసులు మాట్లాడుతున్నారని బాధితురాలు ఆ లేఖలో చెప్పారు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె ఆ లేఖలో కోరింది.

తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బాధితురాలు ఆ లేఖలో ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
దివ్యాపాండే, అంకిత్వర్మలతో పాటు మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశామన్నారు. అత్యాచార దృశ్యాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు కూడ కేసు నమోదు చేశామని చెప్పారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications