డీజేపై డెలీవరి లైంగిక వేధింపులు, బాధితురాలు ఏం చేసిందంటే?
బెంగుళూరు: పుడ్ డెలివరీ చేసే బాయ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ పబ్లో పనిచేసే మహిళా డీజే తన ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు కూడ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చోటు చేసుకొంది.
బెంగుళూరులోని ఓ పబ్లో పనిచేసే ఓ మహిళా డీజే ఒంట్లో బాగా లేకకోపవడంతో ఆన్లైన్లో ఇంటికే భోజనాన్ని ఆర్డర్ చేసింది. అయితే భోజనం తీసుకువచ్చిన డెలీవరి బోయ్ నేరుగా ఇంట్లోకే వచ్చాడు.

డెలీవరి బోయ్ కనీసం తన ఫ్లాట్ తలుపులు తట్టకుండానే వచ్చాడని బాధితురాలు ఆరోపించారు. అంతేకాదు ఈ విషయమై తాను అతడిని నిలదీసినట్టు చెప్పారు. మరో వైపు భోజనం తీసుకొని బిల్లు చెల్లించి తాను ఇంట్లోకి వెళ్తుంటే డెలీవరి బోయ్ తనను అనుసరించాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.
అంతేకాదు తన పట్ల ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. ఈ విషయమై తాను అతడితో వాగ్వాదానికి దిగినట్టు చెప్పారు. అయితే ఆ సమయంలో పక్క ప్లాట్లో ఉన్న కుక్కలు మొరగడంతో డెలీవరి బోయ్ పారిపోయాడని ఫేస్ బుక్ ద్వారా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications