డీఎంకే పార్టీ సొంత ఇంటిలో పోరు: కళిమొని దూరం: ఎందుకంటే !
డీఎంకే పార్టీలో ఆదిపత్య పోరు మొదలైయ్యిందని మరో సారి వెలుగు చూసింది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుమార్తె. ఎంపీ కళిమొని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదని.
చెన్నై: డీఎంకే పార్టీలో ఆదిపత్య పోరు మొదలైయ్యిందని మరో సారి వెలుగు చూసింది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి కుమార్తె. ఎంపీ కళిమొని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రచారం చెయ్యడానికి అనుమతి ఇవ్వలేదని వెలుగు చూసింది.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేయాల్సి ఉంది. డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు.

డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జయలలితకు కంచుకోటగా ఉన్న ఆర్ కే నగర్ నియోజక వర్గంలో కరుణానిధి కుమార్తె కళిమొని ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇప్పటి వరకు కళిమొని ప్రచారం చెయ్యడానికి ఆ పార్టీ అధిష్టానం అనుమతి ఇవ్వలేదని సమాచారం. మొత్తం మీద డీఎంకే పార్టీలో మరో సారి ఆదిపత్యపోరు మొదలయ్యిందని వెలుగు చూసింది. మొదటి నుంచి స్టాలిన్ తన సోదరి కళిమొనిని దూరం పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications