24గంటల విద్యుత్ కోసం మంత్రిత్వశాఖకు నిధులెలా వస్తాయంటే?
అందరికి 24 గంటల విద్యుత్ పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకానికి నిధులు ఎలా అందుతున్నాయో వివరించారు ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి.
న్యూఢిల్లీ: అందరికి 24 గంటల విద్యుత్ పంపిణీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకానికి నిధులు ఎలా అందుతున్నాయో వివరించారు ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి.
భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఐఎఫ్ఎస్ జాయింట్ సెక్రటరీ డా. ఏకే వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బొగ్గు ఆధారిత, పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తితో విద్యుత్ రంగం.. 2030 వరకు 1ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
కాగా, ఐఈఏ అంచనాల ప్రకారం.. 2015-2040 సంవత్సరాల మధ్య కాలంలో భారత్ 845 బిలియన్ డాలర్ల పెట్టుబడులను టీఅండ్ డీ(ట్రాన్స్మిషన్, డస్ట్రిబ్యూషన్) నెట్వర్క్స్లో వెచ్చించనుంది.
వివిధ విభాగాల్లో పెట్టుబడుల అవకాశాలు ఇలా వున్నాయి..
వచ్చే దశాబ్ద కాలంలో స్మార్ట్ మీటరింగ్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్, బ్యాటరీ స్టోరేజీ, ఇతర స్మార్ట్ గ్రిడ్ మార్కెట్ విభాగాల కోసం -రూ.2.9లక్షల కోట్లు
కేపిటల్ కాస్ట్ మెగా వాట్కు రూ.5.5కోట్లు కాగా, అదననంగా 1,00,000 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం కోసం రూ. 5.5 లక్షల కోట్లు

45,000 మెగావాట్లకు పైగా థర్మల్ పోర్ట్ ఫోలియో కోసం రూ.4.4లక్షల కోట్లు
సోలార్ రూఫ్ టాప్, ఫ్రైంఛైజీ, డీఎస్ఎం, స్మార్ట్ మీటర్ల మొదలగు వాటి కోసం నూతన పెట్టుబడులు పెట్టనున్నారు.
డిస్కమ్స్ ద్వారా ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన(ఉదయ్) విద్యుత్ రంగం సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో పెంచనుంది. దీని ద్వారా మరింత మొత్తం పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఉదయ్ ద్వారా భారతదేశంలోని విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్-డిస్ట్రిబ్యూషన్ కంపనీస్ ఆఫ్ ఇండియా)లకు పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు మరో ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. విద్యుత్ పంపిణీలో సమస్యలను శాశ్వతంగా తొలగించేందుకు ఉదయ్ ప్రయత్నిస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications