భార్యపై అత్యాచారం: డిఆర్డివో శాస్త్రవేత్తపై కేసు

2011లో తమకు పెళ్లి అయిందని, అయితే అప్పటికే తపస్కు మరో పెళ్లయిన విషయాన్ని తన వద్ద దాచిపెట్టాడని ఆమె ఆరోపించారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు చెప్పి తనను వివాహమాడాడని, కానీ విడాకులు తీసుకోని విషయం తనకు తర్వాత తెలిసిందని ఆమె వివరించారు
తపస్పై అత్యాచారం, మోసం, మోసగించి వివాహం చేసుకోవడం, భార్యను హింసించడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తపస్ ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఉద్యోగం చేస్తున్నారు.
తదపరి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని రాయపూర్ పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ఓపి పాల్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. ఆదివారం తపస్పై కేసు నమోదైంది.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications