నాలుక పొడిగా ఉందా.. దురద కూడా అనిపిస్తోందా.. అయితే కొత్త రకం కొవిడే..?
కరోనాకు సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. కొత్త కరోనా గురించిన లక్షణాలను బెంగళూరు డాక్టర్లు రివీల్ చేశారు. రోగి నాలుకను పరీక్షించి కొత్త లక్షణాలను తెలియజేశారు. తన వద్దకు వచ్చిన ఓ రోగి లక్షణాలను బట్టి తెలియజేశానని డాక్టర్ జీబీ సత్తార్ తెలిపారు. ఓ వ్యక్తి వచ్చి తన నాలుక పొడిబారిపోతుందని చెప్పాడని.. అతనికి టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించారు.
అతనికి షుగర్ పరీక్ష చేయగా నార్మల్ వచ్చిందని చెప్పారు. దీంతో ఇదీ కూడా కొత్త కోవిడి లక్షణం అని చెప్పారు. జ్వరం లేదు కానీ నీరసంగా ఉన్నాడని చెప్పారు. వెంటనే ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించమని చెప్పానని తెలిపారు. తర్వాత ఆయన ఆస్పత్రిలో చేరి.. కోలుకున్నారని పేర్కొన్నారు. యూకే, బ్రెజిల్ మాదిరిగా ఇండియాలో కూడా కొత్త వేరియంట్ వైరస్ వచ్చిందని చెబుతున్నారు. నాలుకపై దురద, నొప్పి రావడంతో ఇబ్బంది పడతారని చెప్పారు. జ్వరం లేకున్నా బలహీనంగా ఉంటారని పేర్కొన్నారు.

కొత్త వేరియంట్ల గురించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. నీరసంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. దురద ఉన్న.. నాలుక పొడిబారినట్టు ఉన్న వైద్యులను సంప్రదించాలని కోరారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications