భూకంపం, రిక్టర్ స్కేల్ పై 5.2 గా నమోదు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
మణిపూర్ రాష్ట్రంలో శుక్రవారంనాడు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అదికారులు ప్రకటించారు.
ఇంఫాల్:మణిపూర్ లో శుక్రవారం నాడు భూ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.2 గా నమోదైంది.ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
మణిపూర్ రాష్ట్రంలోని సింగ్న్ నా ఘాట్ పరిసర ప్రాంతంలో భూకంపం సంభవించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలు చెందారు.

ఈ భూకంపం సాయంత్రం ఐదున్నర గంటలకు వచ్చిందని అధికారులు చెప్పారు. భారత వాతావరణ శాఖ ఈ మేరకు తన వెబ్ సైట్ లో భూకంపానికి సంబందించిన విషయాన్ని దృవీకరించింది.
అయితే భూకంపానికి సంబందించిన పూర్తి సమాచారం అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు.అయితే నష్టం గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications