నాగాలాండ్లో దాడి: ముగ్గురు టెర్రరిస్ట్లు హతం, ఆర్మీ జవాన్ కూడా
నాగాలాండులోని మన్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లను నిలువరించే క్రమంలో ఓ సైనిక అధికారి ప్రాణాలు కోల్పోయారు.
నాగాలాండ్: నాగాలాండులోని మన్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లను నిలువరించే క్రమంలో ఓ సైనిక అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో స్థానికుడు మృతి చెందారు.
ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన మిలిటెంట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (యూఎల్ఎఫ్ఏ)కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.

తొలుత ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి దాడులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు ఉఘ్రదాడిని సమర్థవంతగా తిప్పికొట్టారు. దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారనే విషయం తెలియాల్సి ఉంది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications