మధ్యప్రదేశ్ గవర్నర్గా గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్
న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆనందీ బెన్ను గవర్నర్గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో పేర్కొంది.

ప్రస్తుతం అక్కడి ఇంచార్జి గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లీ స్థానంలో ఆనందీని నియమించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పగ్గాలు చేపట్టారు.
అంతకుముందు 2002 నుంచి 2007 వరకు గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె 2016లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications