మేఘాలయాలో ఫొని బీభత్సం.. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం
ఒడిశా, పశ్చిమబెంగాల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాలను అతలాకుతలం చేస్తున్న ఫణి తుఫాను తాజాగా మేఘాలయ రాష్ట్రాన్ని తాకింది. రాష్ట్ర్రంలోని తూర్పు ఖాసీ, దక్షిణ ఖాసీ లోని హిల్ ప్రాంతాలగుండా ప్రయాణించింది. దీంతో ఆయా జిల్లాల్లోని సుమారు 20 గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యాయ్యాయి. తుఫాను ప్రభావంలో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా విద్యుత్ భవనాలు, చెట్లతో పాటు ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయని హోంశాఖ అధికారులు తెలిపారు.అయితే ఎలాంటీ ప్రాణ నష్టం కలగలేదు. కాగా గాలుల ప్రభావం రాజధాని షిల్లాంగ్ సహ పలు ప్రాంతాల్లో పెద్దగా నష్టమేమి కాలేదని తెలిపారు. కాగా అధిక వర్షం కారణంగా మేఘాలయాలోని బోగ్గు గనుల్లోకి భారీగా నీరు చేరింది.

More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications