రెండేళ్లుగా నాపై గ్యాంగ్రేప్ చేస్తున్నారు: టీచర్ ఫిర్యాదు
న్యూఢిల్లీ/ఫరీదాబాద్: రెండేళ్లుగా ఓ ఉపాధ్యాయురాలిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి, అతని సోదరులు, మరో వ్యక్తి కలిసి రెండేళ్లుగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారని ఫరీదాబాద్కి చెందిన ఓ మహిళా టీచర్.. తన తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

కాగా, బాధితురాలి తల్లిదండ్రులు వెళ్లేసరికి ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తీవ్రంగా గాయపడిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటే కానీ ఆమె వాంగ్మూలం తీసుకోవడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు.
ఆమె ఆరోగ్యం మెరుగుపడ్డాక ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఢిల్లీలోని సరితా విహార్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఫరీదాబాద్ పోలీస్ పీఆర్ఓ కన్వర్ సింగ్ తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications