కేంద్రమంత్రి అనుప్రియతో అనుచిత ప్రవర్తన, 158 మందిపై కేసు
లక్నో: కేంద్రమంత్రి, అప్నాదల్ మహిళా నేత అనుప్రియా పటేల్తో అనుచితంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు 158 మంది పైన కేసు నమోదు చేశారు. ప్రతాప్గర్ జిల్లాలోని రోడ్డు షో సందర్భంగా ఆమెతో వారు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇంట్లో నిర్బంధం: వివాదంలో కేంద్రమంత్రి అనుప్రియస్థానిక నాయకుడు వినోద్ దుబే, మరో 157 మంది పైన కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత రాత్రి వీరు అనుప్రియా పటేల్తో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. రాణిగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.

ఆదివారం నాడు అప్నాదళ్ కార్యకర్తలు రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో కేంద్రమంత్రి అయిన అనుప్రియా పటేల్ పాల్గొన్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న వివేక్ దుబే, ఆయన అనుచరులు ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications