కేంద్రమంత్రి అనుప్రియతో అనుచిత ప్రవర్తన, 158 మందిపై కేసు
లక్నో: కేంద్రమంత్రి, అప్నాదల్ మహిళా నేత అనుప్రియా పటేల్తో అనుచితంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు 158 మంది పైన కేసు నమోదు చేశారు. ప్రతాప్గర్ జిల్లాలోని రోడ్డు షో సందర్భంగా ఆమెతో వారు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇంట్లో నిర్బంధం: వివాదంలో కేంద్రమంత్రి అనుప్రియస్థానిక నాయకుడు వినోద్ దుబే, మరో 157 మంది పైన కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గత రాత్రి వీరు అనుప్రియా పటేల్తో అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. రాణిగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.

ఆదివారం నాడు అప్నాదళ్ కార్యకర్తలు రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో కేంద్రమంత్రి అయిన అనుప్రియా పటేల్ పాల్గొన్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్న వివేక్ దుబే, ఆయన అనుచరులు ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications