లాలూ కూతురు మీసా హంగామా, ఈవిఎం ధ్వంసం
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జెడి) అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్రం అభ్యర్థి మీసా భారతికి గురువారం హంగామా సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఈవిఎంను ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు మీసా భారతిపై దాడి చేశారని ఆర్జెడి ఆరోపిస్తోంది.
ఆర్జెడి నుండి భారతీయ జనతా పార్టీలోకి చేరిన రాం కృపాల్ యాదవ్కు పాటలీపుత్రం టిక్కెట్ను బిజెపి అధిష్టానం ఇచ్చింది. దీంతో రాం కృపాల్ యాదవ్... మీసా భారతి పైన పోటీ చేస్తున్నారు. ఆర్జెడి పాటలీపుత్రం టిక్కెట్ ఇవ్వక పోవడంతో ఆయన బిజెపిలో చేరి పోటీలో నిలబడ్డారు.

ఈ విషయమై పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరగ్గా.. పోలింగ్ అధికారులను నెట్టివేశారని, ఈవిఎంను ధ్వంసం చేశారని మీసా భారతి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తమిళనాడే ఎక్కువ అభివృద్ధి చెందింది: జయలలిత
గుజరాత్ అద్భుతమైన ప్రగతిని సాధించిందని చేస్తున్న ప్రచారమంతా వాస్తవం కాదని గుజరాత్ అభివృద్ధిని అద్భుతంగా మార్కెట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. వాస్తవానికి గుజరాత్ కన్నా తమిళనాడు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తమిళనాడులో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ తమదేనన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications