ఢిల్లీ కోర్టు వద్ద కాల్పుల కలకలం: ఒకరికి గాయాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు వద్ద కాల్పుల కలకలం రేగింది. గేటు నం.2 వద్ద చోటు చేసుకున్న కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపినవారి వివరాలు, దాని వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాల్పుల కలకలంతో అటువైపు రాకపోకలు నిలిపివేశారు. కాగా, స్థానిక గ్యాంగ్స్టర్ల మధ్య వివాదమే కాల్పులకు కారణమన్న వాదన కూడా వినిపిస్తోంది.

More From
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications