సునీత కృష్ణన్ షేమ్ రేపిస్ట్: ముఠాలోని ఒకతని పట్టివేత
న్యూఢిల్లీ: ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనలను వీడియో తీసి వాట్సప్లో పెట్టిన ముఠాలోని ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఒడిషాలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. భువనేశ్వర్కు చెందిన సుబ్రతా సాహును సిబిఐ అధికారులు అరెస్టు చేసినట్లు సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
మహిళలపై అత్యాచారం చేసి, వీడియో తీసి, దాన్ని వాట్సప్లో పెట్టిన నిందితులను పట్టుకోవాలంటూ షేమ్ ద రేపిస్టు పేర సునీత కృష్ణన్ గత నెలలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితమే సిబిఐ సుబ్రతా సాహును పట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

అరెస్టు చేసిన నిందితుడిని బుధవారం ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. హైదరాబాదుకు చెందిన సునీతా కృష్ణన్ హైదరాబాదుకు చెందినవారు. అత్యాచారం నుంచి తప్పించుకున్న ఆమె ఎన్జీవోను నడుపుతున్నారు.
ఆ కేసును సుప్రీంకోర్టు ఫిబ్రవరి చివరివారంలో సూమోటాగా స్వీకరించి, దర్యాప్తు చేయాల్సిందిగా సిబిఐని ఆదేశించింది. అనుమానితులు పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని భావిస్తున్నారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications