తమిళనాడులో రోడ్డు ప్రమాదం, కారు నుజ్జునుజ్జు: బెంగళూరుకు చెందిన ఐదు మంది!
హోసూరు/బెంగళూరు: తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో హోసూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఐదు మంది దుర్మరణం చెందారు. వేగంగా వెలుతున్న కారు కేఎస్ఆర్ టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
బెంగళూరుకు చెందిన ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు మంగళవారం వేకువ జామున కారులో క్రిష్ణగిరి వైపు బయలుదేరారు. మార్గం మధ్యలో క్రిష్ణగిరి-హోసూరు రహదారిలోని కామనదోడ్డి ప్రాంతంలో కేఎస్ఆర్ టీసీ బస్సును కారు ఢీకొనింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదు మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదు మంది మృతదేహాలు అందులో చిక్కుకున్నాయి. హోసూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో మృతదేహాలను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు సేకరిస్తున్నామని హోసూరు పోలీసులు తెలిపారు.
More From
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications