పెళ్లి వేడుకలో విషాదం: 23 మంది మృతి
రాజస్థాన్లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. భరత్పూర్లో ఓ పెళ్లి మండపం గోడ కూలి 23 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
జైపూర్: రాజస్థాన్లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. భరత్పూర్లో ఓ పెళ్లి మండపం గోడ కూలి 23 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.

ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వారు ఓ గోడ వద్ద షెల్టర్ తీసుకున్నారు. ఆ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు 22 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరొకరు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ ఎన్కే గుప్తా తెలిపారు.
More From
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications