ఊరేగింపులో అపశృతి: విద్యుత్ తీగలు తగలి 4గురు భక్తులు మృతి
వెల్లూరు: ఆలయంలో దేవుడి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని వెల్లూరులో ఓ ఆలయంలో జరిగిన దేవుడి ఊరేగింపులో ప్రమాదవశాత్తు విద్యుత తీగలు తగిలి నలుగురు భక్తులు మృతి చెందారు.
వివరాలిలా ఉన్నాయి. అరియూర్ గ్రామంలో జరిగే పొణ్నయమ్మన్ దేవాయ ఉత్సవంలో భాగంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన ఊరేగింపులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, ఈ సమయంలో కరెంటు షాక్ తగిలి నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఊరేగింపు వాహనానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను కర్రతో పైకి ఎత్తిపట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కరెంటు వైర్లు జారి మీద పడటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
ఈ క్రమంలో నలుగురు భక్తులకు విద్యుత్ తీగలడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications