నాకు టార్చర్ పెట్టారు, అందుకే, ఇలా: జయ మేనకోడలు దీపా !
తనకు చిత్రహింసలు పెట్టి మానసికంగా వేదించడం వలనే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్పష్టం చేశారు.
న్నై: తనకు చిత్రహింసలు పెట్టి మానసికంగా వేదించడం వలనే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ స్పష్టం చేశారు.

ఇంత కాలం తన మేనత్త జయలలితను మా కుటుంబానికి దూరం చేసి నేడు అమ్మ వారసులు మేమే అని చెప్పుకుంటున్న వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని పరోక్షంగా శశికళ వర్గీయులను దీపా జయకుమార్ హెచ్చరించారు.
శుక్రవారం ఆమె చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ లోని అమ్మ అభిమానుల కోరిక మేరకే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. జయలలిత వారసులు ఎవరో ఆర్ కే నగర్ ప్రజలే నిర్ణయిస్తారని, వారి ఓటు హక్కు దుర్వినియోగం చేసుకోరనే నేను నమ్ముతున్నానని దీపా అన్నారు.
మీకు పోటీగా పన్నీర్ సెల్వం మరో సీనియర్ నాయకుడు మధుసూదనన్ ని పోటీలో నిలిపారని మీడియా ప్రశ్నించగా ఆ విషయం వారినే అడగాలని దీపా సమాదానం దాటవేశారు. మొత్తం మీద దీపా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ కు చుక్కలు చూపించడానికి సిద్దం అవుతున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications