20 రోజుల తర్వాత స్వల్పంగా అతి స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు, హైదరాబాద్లో ఎంతంటే?
న్యూఢిల్లీ: చాలా రోజుల తర్వాత పెట్రోల్ ధరలు సోమవారం నాడు స్వల్పంగా పెరిగాయి. గత ఇరవై రోజులుగా పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు అతి స్వల్పంగా పెరిగాయి. చివరిసారి డిసెంబర్ 17వ తేదీన పెట్రోల్ ధరలు పెరిగాయి.
హైదరాబాద్లో సోమవారం పెట్రోల్ ధర రూ.72.67 పైసలు, డీజిల్ ధర రూ.67.66 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర రూ.72.53 పైసలు, డీజిల్ ధర రూ.66.20 పైసలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధరలు 21 నుంచి 23 పైసలు పెరగగా, డీజిల్ ధరలు 8 నుంచి 9 పైసలు పెరిగింది.
తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.68.50 పైసలు, డీజిల్ ధర రూ.62.24 పైసలు, ముంబైలో పెట్రోల్ ధర రూ.74.16 పైసలు, డీజిల్ ధర రూ.65.12 పైసలుగా ఉంది.
More From
-
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications