క్లీన్ గంగా మిషన్: ఒకే చెప్పిన జర్మనీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రసిద్ది చెందిన గంగానది ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ అంగీకరించింది. గంగానది ప్రక్షాళలనకు జర్మనీ సాయం తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.
ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తున్న గంగానదిలోని కొంత భాగాన్ని శుభ్రం చెయ్యాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకునింది. అందుకు యూరప్ లోని రైని నదిని క్లీన్ చెయ్యడానికి ఉపయోగించిన టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించారు.

ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి మేరకు జర్మనీ గంగా నదిని శుభ్రం చెయ్యడానికి అంగీకరించిందని సుష్మాస్వరాజ్ తెలిపారు. క్లీన్ గంగా మిషన్ లో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ తో సష్మాస్వరాజ్ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని తెలిపారు. భారత్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదోడ్లు నిర్మించాలన్న లక్షంతో చేపట్టిన స్వచ్చ విద్యాలయ లోనూ సాయం చెయ్యడానికి జర్మనీ అంగీకరించింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications