క్లీన్ గంగా మిషన్: ఒకే చెప్పిన జర్మనీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రసిద్ది చెందిన గంగానది ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ అంగీకరించింది. గంగానది ప్రక్షాళలనకు జర్మనీ సాయం తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.
ఉత్తరాఖండ్ లో ప్రవహిస్తున్న గంగానదిలోని కొంత భాగాన్ని శుభ్రం చెయ్యాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకునింది. అందుకు యూరప్ లోని రైని నదిని క్లీన్ చెయ్యడానికి ఉపయోగించిన టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించారు.

ప్రవాసాంధ్రుల విజ్ఞప్తి మేరకు జర్మనీ గంగా నదిని శుభ్రం చెయ్యడానికి అంగీకరించిందని సుష్మాస్వరాజ్ తెలిపారు. క్లీన్ గంగా మిషన్ లో భాగస్వామి అయ్యేందుకు జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ తో సష్మాస్వరాజ్ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయని తెలిపారు. భారత్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదోడ్లు నిర్మించాలన్న లక్షంతో చేపట్టిన స్వచ్చ విద్యాలయ లోనూ సాయం చెయ్యడానికి జర్మనీ అంగీకరించింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications