పాస్ కానేమోనని బాలిక ఆత్మహత్య: ఫస్ట్ క్లాసులో పాస్
జంషెడ్పూర్: పరీక్ష పాస్ కానేమోనని ఆందోళన చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. అయితే బుధవారం వెలువడిన పరీక్ష ఫలితాల్లో ఆమె ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. దీంతో బాధితురాలి కుటుంబంలో విషాదం అలుముకుంది.
జార్ఖండ్ రాష్ట్రం కార్సావాన్ జిల్లాకు చెందిన శ్రియ శృతి ఆదిత్యపూర్లోని డిఏవి ఎన్ఐటి స్కూల్లో సిబిఎస్ఈ (10+2) చదువుతోంది. గణితం, సైన్స్ పరీక్షలు సరిగా రాయలేదని, ఉత్తీర్ణత సాధించలేనేమోననే భయంతో మంగళవారం అర్ధరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆమె 66.8శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైనట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

నాగ్పూర్లో బస్సు ప్రమాదం: ఐదుగురి మృతి
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలో ఏసి బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications