ఇండియా-పాక్ మధ్య అణయుద్దం జరిగితే! భారీ మూల్యం తప్పదు
న్యూఢిల్లీ : భారత్-పాక్ దాయాది దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోన్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య అణుయుద్దం జరిగితే..! అన్న సందేహాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. కాగా, ఒకవేళ రెండు దేశాల మధ్య అలాంటి పరిస్థితే గనుక తలెత్తితే ప్రపంచం మొత్తం దానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇండియా పాకిస్తాన్ గనుక 15కిలో టన్నుల పరిమాణం ఉన్న 100 న్యూక్లియర్ బాంబులతో (హిరోషిమా బాంబు) యుద్దానికి దిగితే.. మొత్తం 21కోట్ల మంది ప్రజలు ఈ అణుయుద్దానికి బలైపోతారు. అంటే.. ఈ లెక్క రెండో ప్రపంచ యుద్దంలో చనిపోయినవారి లెక్కతో సమానం. అంతేకాదు.. అణుబాంబుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓజోన్ పొర కూడా సగానికి సగం దెబ్బతినే అవకాశం లేకపోలేదు.

అణుయుద్ద ప్రభావంతో.. అసలు వర్షకాలమనేదే లేకుండా పోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం కూడా ఉనికిలో లేకుండా పోయే ప్రమాదముంది. 2007లో మూడు అమెరికన్ యూనివర్సిటీల అధ్యయనకారులు దీనిపై పరిశోధన తేల్చి ఈ విషయాలను నిర్ధారించారు. కాగా, పాక్ పై యుద్దానికి భారత భద్రతా బలగాలు సై అంటుండడం.. అలాగే అధికార బీజేపీకి చెందిన ఓ బీజేపీ ఎంపీ కూడా అణుబాంబు ప్రతిపాదన తీసుకొచ్చారన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.
-
పాకిస్థాన్ లో చిక్కుకున్న IAF పైలట్..? భారత్ సంచలన ఆపరేషన్..! -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!











Click it and Unblock the Notifications