పోలీస్ స్టేషన్ లో మిని స్కర్ట్ రాధే మా
ముంబై: ఆధ్యాత్మిక దేవత రాదే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ పోలీసుల ముందు విచారణకు హాజరైనారు. ఆమె వెంట కొందరు భక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే భక్తులను పోలీసులు పోలీస్ స్టేషన్ లోకి అనుమతి ఇవ్వలేదు.
శుక్రవారం ఉదయం రాధే మా తన న్యాయవాదులు, భక్తులను వెంట పెట్టుకుని ముంబైలోని కండ్లివి పోలీస్ స్టేషన్ చేసుకున్నారు. తరువాత ఇప్పటికే నమోదు అయిన వరకట్నం వేదింపుల కేసుకు సంబంధించి రాధే మాను పోలీసు అధికారులు విచారణ చేశారు.

ఆ సందర్బంలో ఆమె న్యాయవాదులు అక్కడే ఉన్నారు. విచారణ చేసిన పోలీసులు రాధే మా స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు. ఆ సందర్బంలో భక్తులను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించలేదు. రాధే మా పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లిన సమయంలో స్థానికులు స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో గుమికూడారు.
నిక్కీ గుప్తా ఫిర్యాదు చేసిన వరకట్నం వేదింపుల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిక్కీ గుప్తా కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చెయ్యలేదని రాధే మా పోలీసుల ముందు చెప్పారని సమాచారం. వివాహం సందర్బంగా తన కుటుంబ సభ్యులు రూ. 102 కోట్ల బంగారం నగలు కట్నంగా తన భర్త నకుల్ కు ఇచ్చారని నిక్కీ గుప్తా ఫిర్యాదులో తెలిపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications