'ఏ టైమ్లో అయినా గవర్నర్ నుంచి కబురు రావచ్చు': శశికళ శిబిరంలో ఆశలు
గవర్నర్ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చునని, అందుకే తామంతా ఒకేచోట ఉన్నామని రత్నస్వామి తెలిపారు.
చెన్నై: కాసేపట్లో గవర్నర్ నుంచి ఏదో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. శశికళ వర్గీయులు ఆయన తమకే కబురు పెట్టబోతున్నారన్న ధీమాతో ఉన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన శశికళ మద్దతుదారు రత్నస్వామి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
గవర్నర్ నుంచి ఏ సమయంలోనైనా పిలుపు రావచ్చునని, అందుకే తామంతా ఒకేచోట ఉన్నామని రత్నస్వామి తెలిపారు. ఎమ్మెల్యేలను బంధించారంటూ పన్నీర్ సెల్వం వర్గం వారు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాము ఎమ్మెల్యేలను బంధించలేదని అన్నారు.

కాగా, శశికళ తరలించిన 130మంది ఎమ్మెల్యేలు బృందానికి 30మంది చొప్పున నాలుగు బృందాలుగా నాలుగు వేర్వేరు రిసార్టుల్లో మకాం వేశారని అన్నారు. మరోవైపు గోల్డెన్ బే రిసార్ట్ వద్ద ఎమ్మెల్యేలకు కాపలాగా ఉన్న బౌన్సర్లు మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, జర్నలిస్టులను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో మీడియా ప్రతినిధులకు బౌన్సర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications