పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.13 ఎక్సైజ్ డ్యూటీ, బుధవారం అమలు,
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ధరలను పెంచింది. పెట్రోల్, డీజిల్పై రోడ్ సెస్ పేరుతో లీటర్కు రూ.8 విధించింది. దీనికితోడు అదనపు సుంకం పెట్రోల్పై రూ.2, డీజిల్పై రూ.5 పెంచుతున్నట్టు పేర్కొన్నది. దీంతో లీటర్ పెట్రోల్పై రూ. 10, లీటర్ డీజిల్పై రూ.13 రూపాయలు పెరగనుంది. బుధవారం నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తోంది.

ధరల పెంపు వాహనదారులపై ఉండదని అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదని స్పష్టంచేశారు. కరోనా వైరస్ వల్ల ముడిచమురు ధరలు పడిపోవడం వల్ల చమురు సంస్థలపై ధరల భారం పడుబోతుందని తెలుస్తోంది. సెస్ పెంపు ఎక్సైజ్ సుంకం రూపంలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నది. పెట్రో సంస్థల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రానున్నది. వాస్తవానికి ప్రాథమిక సుంకాలు కేంద్రం రాష్ట్రాలతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.
-
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
వాహనదారులకు భారీ ఉపశమనం? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications