అన్ని రకాల వీసాలను రద్దు చేసిన కేంద్రం, ఎన్నారైలపై ఆంక్షలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అనుమతించిన అన్ని రకాల వీసాలను మంగళవారం నిలిపివేసింది. కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది.
ఇప్పటికే కరోనా ముప్పుతో విమాన ప్రయాణాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా భారతదేశంలోనే చిక్కుకుపోయిన కొందరు విదేశీయుల వీసాలను మాత్రం మానవతా దృక్పథంతో పొడిగిస్తున్నామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో ఆదేశం జారీ చేసింది.

అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఆరంభమయ్యాక 30 రోజుల వరకు ఈ గడువు ఉంటుందని వెల్లడించింది. ఇది ఇలావుంటే, జీవితకాలంలో ఎన్నిసార్లైనా ప్రవేశించేందుకు ప్రవాస భారతీయుల(ఓసీఐ)కు ఇచ్చిన వీసాలను సైతం నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, ఇప్పటికే భారతదేశంలో ఉన్నవారు ఎన్నాళ్లైనా ఉండొచ్చని స్పష్టం చేసింది. దౌత్య, ఉపాధి, ఐక్యరాజ్యసమితి కార్యాలయాలు, ప్రాజెక్టుల కోసం ఇచ్చిన వీసాలకు సస్పెన్షన్ నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్రం పేర్కొంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications