ఐటీ దాడులు: మంత్రి కుమార్తె పరీక్ష గోవింద, ఇంటి నుంచి పంపించం!
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ అధికారులు, సిబ్బంది మీద విరుచుకుపడ్డారు. తన కుమార్తెను పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు.
శుక్రవారం వేకువ జామున నుంచి తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి విజయభాస్కర్ సన్నిహితులు, బంధువు ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నారు.

మంత్రి విజయభాస్కర్ ఇంటి దగ్గర భారీ సంఖ్యలో సీఆర్ పీఎఫ్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మంత్రి విజయభాస్కర్ కుమార్తె పరీక్ష రాయడానికి స్కూల్ కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి సీఆర్ పీఎఫ్ సిబ్బంది అంగీకరించలేదు.
ఇదే సందర్బంలో ఇంటిలో ఉన్న మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. మా అమ్మాయి పరీక్ష రాయకపోతే ఒక సంవత్సరం వృదా అవుతుందని మంత్రి విజయభాస్కర్ సీఆర్ పీఎఫ్ సిబ్బందికి చెప్పారు. అయితే మంత్రి కుమార్తెను ఇంటి నుంచి బయటకుపంపించడానికి ఆదాయ పన్ను శాఖ అధికారులు, సీఆర్ పీఎఫ్ సిబ్బంది నిరాకరించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications