ఎన్కౌంటర్: రీపోస్టుమార్టం ఖర్చు ఏపీదే, భద్రత కల్పించాలని తమిళనాడుకు
హైదరాబాద్: శేషాచలం ఎన్కౌంటర్లో మృతి చెందిన శశికుమార్కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయస్థానం గురువారం నాడు ఆదేశించింది. పోస్టుమార్టం ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని సూచించింది.
రీపోస్టుమార్టం ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో మరోసారి శవపరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. నిమ్స్ వైద్యులు చెన్నై వెళ్లేందుకు అదనపు భద్రత కల్పించాలన్నారు. శవపరీక్షను అడ్డుకొని ర్యాలీలు, ఊరేగింపులు చేయకుండా చూడాలని అదేశించింది. నివేదికను సీల్డు కవరులో తమకు అందజేయాలని సూచించింది.
వికారుద్దీన్ ఎన్కౌంటర్ పైన..

వికారుద్దీన్ ముఠా ఎదురు కాల్పుల కేసు పైన హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఆలేరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు వివరాలను ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఒక్కొక్కరికి 15 తూటాలు తగిలాయని పేర్కొంది. మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని అర్జీదారు అభ్యర్థించారు. కేసు విచారణకు ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఏర్పాటు చేశామని ప్రభుత్వం తెలిపింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications