ఎత్తుకు పైఎత్తు: ఢిల్లీకి శశికళ, ముంబైకి పన్నీరు.. రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యేలు
అన్నాడీఎంకేలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పార్టీ అధినేత్రి శశికళలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికి అప్పుడు తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకేలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పార్టీ అధినేత్రి శశికళలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికి అప్పుడు తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
పన్నీరు సెల్వం ముంబై లేదా ఢిల్లీ వెళ్లి ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావును కలవనున్నారు. ఆయన సాయంత్రం బయలుదేరనున్నారు.

మరోవైపు, శశికళ వర్గం ఢిల్లీకి పయనమవుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి గవర్నర్ తీరు పైన, రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల బలం ఉందని వారు రాష్ట్రపతికి చెప్పనున్నారు.
క్యాంపు రాజకీయాలు
అన్నాడీఎంకేలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. శశికళ వర్గం ఎమ్మెల్యేలను ఓ బస్సులో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది. శశికళకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. వారిని బస్సులో తరలించారు. వారందరినీ హోటల్స్కు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications