కేంద్రం కీలక నిర్ణయం: విద్యామంత్రిత్వ శాఖగా మారిన హెచ్ఆర్డీ, నిపుణుల కమిటీ సిఫారసుకు క్యాబినెట్ ఓకే
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మానవ వనరుల అభివృద్ది శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మార్చింది. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. నూతన విద్యా విధానంలో ఇదీ కీలక మార్పుగా చెప్పొచ్చు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి విద్యా మంత్రిత్వశాఖగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నది.
ఇస్రో మాజీ చీఫ్ కే కస్తూరిరంగన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. హెచ్ఆర్డీ పేరును మార్చాలని సిఫారసు చేసింది. దీనికి కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఫారసుకు ఆమోదం తెలపడంతో హెచ్ఆర్డీ శాఖ విద్యామంత్రిత్వ శాఖగా మారిపోయింది.

విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్ఆర్డీను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని కమిటీ కేంద్రానికి సూచించగా.. ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా రమేష్ పొఖ్రియాల్ నిషాంగ్ ఉన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications