నన్ను బతకనివ్వండి, సంక్షోభానికి కారణమని భావిస్తే వదులుకోండి
తనను బతకనివ్వాలని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ చెప్పాడు. పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తానే కారణమనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశాడు. ిది నిజమని ములాయం నమ్మితే తనను వదులకోవాలని కోరాడు.
లండన్ :సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభానికి తాను కారణం కాదని ఆ పార్టీ నుండి సస్పెన్షన్ వేటుకు గురైన , పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలోని నెలకొన్న వివాదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్ పి జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ చీఫ్ గా ములాయం స్థానంలో అఖిలేష్ ను ఎన్నుకొన్నారు.అంతేకాదు పార్టీ నుండి అమర్ సింగ్ సస్పెండ్ చేశారు.

పార్టీ నుండి సస్పెన్ష్ వేటుకు గురైన అమర్ సింగ్ సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై స్పందించారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్ ల మధ్య విబేధాల వెనుక తాను లేనని చెప్పారు. లండన్ లో ఉన్న ఆయన ఈ విషయమై స్పందించారు.
తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నవారికి తాను చెప్పదలుచుకొంది ఒక్కటే, దయచేసి తనను బతకనివ్వండి , తన కుటుంబం కోసం తాను బతకాలని కోరుకొంటున్నానని ఆయన తేల్చి చెప్పారు. సమాజ్ వాదీ పార్టీలో తన వల్లే సంక్షోభం నెలకొందని ములాయం సింగ్ భావిస్తే తనను వదులుకోవాలని ఆయన ములాయం సింగ్ యాదవ్ ను కోరారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications