సిగ్గనిపించింది: మాజీ ప్రియుడి వాడియాపై జింతా

గత పదేళ్లుగా వాడియా తనకు తెలుసునని, తమ మధ్య సంబంధం కూడా ఉందని, కొంత కాలం క్రితం తాము తెగదెంపులు చేసుకున్నామని, తాము కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహయజమానులం అయినప్పటికీ వృత్తిపరమైన సంభాషణతోనే సరిపుచ్చేవాళ్లమని ఆమె వివరించారు.
తాము కొంత కాలంగా మాట్లాడుకోవడం లేదని, ఈ మధ్య ఒకటి రెంజు సార్లు తమ మధ్య వాగ్వివాదం జరిగిందని, వాడియా తనను దూషించే ప్రయత్నం చేశాడని, పూర్తి అమర్యాదతో కూడిన భాషను తనపై ప్రయోగించారని ఆయన అన్నారు. సహోద్యోగులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు తాను సిగ్గుపడేలా వ్యవహరించాడని ఆమె ఆరోపించారు.
బెంగళూర్ ఐపియల్ మ్యాచ్ సందర్భంగా తన పక్కన కూర్చోవాలని అడిగాడని, తాను వినకపోవడంతో తనపై కఠినంగా, కోపంగా అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications