ఆ వివాదం అలాగే కొనసాగాలనుకున్నా: సల్మాన్ ఖాన్
ముంబై: రియో ఒలింపిక్స్కు తనను అంబాసిడర్గా నియమించడం వివాదం కావడం, అలాగే కొనసాగాలని తాను అనుకున్నానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. రియో ఒలింపిక్స్కు భారత్ తరఫున సుహృద్భావ రాయబారిగా సల్మాన్ను నియమించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
దీనిపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందించటాడు. ఈ వివాదం అలాగే కొనసాగాలని తాను భావించానని, మరింత కాలం అలాగే వివాదం ఉంటే బాగుండేదన్నాడు. ఈ వివాదం ఎక్కువ కాలం కొనసాగితే రియో ఒలింపిక్స్ గురించి అందరూ తెలుసుకుంటారని చెప్పారు.

సచిన్ టెండుల్కర్ క్రికెట్ ఆడతాడని, ఏఆర్ రెహ్మాన్ సంగీతం వాయిస్తాడని, వీళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం పైన ఎలాంటి వివాదం లేదన్నారు. కానీ తనను రాయబారిగా నియమించడంపై వివాదం చేయడం నిరుత్సాహపరిచిందన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications