కచ్లో కూలిన యుద్ధ విమానం: పైలట్ మృతి
జామ్నగర్: భారత వైమానిక దళాని(ఐఏఎఫ్)కి చెందిన యుద్ధ విమానం ఒకటి గుజరాత్లోని కచ్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్ మరణించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
#Gujarat: An aircraft has crashed in Kutch's Mundra, pilot missing. More details awaited. pic.twitter.com/2Q1SPxvMF0
— ANI (@ANI) June 5, 2018
సాధారణ శిక్షణలో భాగంగా మంగళవారం ఉదయం జామ్నగర్ ఎయిర్బేస్ నుంచి బయల్దేరిన జాగ్వార్ యుద్ధ విమానం కచ్లోని ముంద్రా ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్, జేఏఎఫ్ కమాండర్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయారు.

సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని ధృవీకరించిన ఐఏఎఫ్ అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో అసోంలోని మజులీ ద్వీపంలో ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications