Illegal affair: చికెన్ కర్రీతో తల్లీ కూతురు మృతి, అసలు మ్యాటర్ బెడ్ రూమ్, వాట్సాప్ ఫోటోలు !
చెన్నై/ తుత్తుకూడి/ కోవిల్ పట్టి: హోటల్ లో చికెన్ కర్రీ, పరోటా ఇంటికి తీసుకెళ్లి తరువాత సమీపంలోని షాపులో కూల్ డ్రింక్స్ తీసుకుని వెళ్లి భోజనం చేసిన తరువాత ఆ కూల్ డ్రింక్ తాగిన తల్లీ, కూతురు అస్వస్థతకు గురైనారు. తల్లీ కూతురిని ఆసుపత్రికి తరలించిన తరువాత ఇద్దరూ చికిత్స విఫలమై మరణించారు. హోటల్ లో పరోటా, చికెన్ తినడం వలన, షాపులో కూల్ డ్రింక్స్ తీసుకుని తాగడం వలన ఫుడ్ పాయిజన్ తో చనిపోయారని పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు అందరూ అనుకున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ చేశారు. హోటల్ లోని చికెన్ కర్రీలు, షాపులో కూల్ డ్రింక్స్ సేకరించిన పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించి విచారణ చేశారు. అయితే పోలీసుల విచారణలో పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి. ఓ కిరాతకుడు కారణంగా తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మహిళ పక్కింటిలో నివాసం ఉంటున్న వ్యక్తి వాట్సాప్ లో కొన్ని ఫోలోలు, వీడియో పంపించిన తరువాత హడలిపోయిన తల్లీ అదే రోజు హోటల్ లో చికెన్ కర్రీ, పరోటాలు తీసుకు వచ్చి అందులో విషం కలిపి ఆమె తింటూ కూతురుకి పెట్టడం వలన ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. అసలు ఏం జరిగింది అనే విషయం పోలీసులు చెప్పడంతో మహిళ కుటుంబ సభ్యులు, స్థానికులు అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
భర్త లారీ డ్రైవర్ వారం పైన క్యాంపులు
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని కోవిల్ పట్టిలోని తంగప్ప ఏరియాలో ఇళంగోవన్, కర్పూగం (34) దంపతులు నివాసం ఉంటున్నాడు. ఇళంగోవన్, కర్పూగం దంపతులకు ధర్షిణి (7) అనే కుమార్తె ఉంది. ఇళంగోవన్ లాడీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇళంగోవన్ ఒక్కసారి డ్యూటీకి వెళితే వారం, 15 రోజుల తరువాత ఇంటికి వస్తున్నాడు. కొన్ని రోజులు ఇంటిలో విశ్రాంతి తీసుకుని భార్య, కూతురితో ఉంటూ తరువాత డ్యూటీకి వెలుతున్నాడు.
హోటల్ లో చికెన్, పరోటాలు తీసుకెళ్లిన భార్య
ఈనెల
12వ
తేదీన
కర్పూగం
సమీపంలోని
హోటల్
కు
వెళ్లింది.
హోటల్
లో
చికెన్
కర్రీ,
పరోటాలు
తీసుకున్న
కర్నూగం
వాటిని
ఇంటికి
తీసుకెళ్లింది.
తరువాత
కర్పూగం
ఆమె
ఇంటి
సమీపంలోని
షాపులో
కూల్
డ్రింక్స్
తీసుకుని
వెళ్లింది.
కూతురు
ధర్షిణితో
కలిసి
భోజనం
చేసిన
కర్పూగం
తరువాత
షాపులో
తీసుకెళ్లిన
కూల్
డ్రింక్
తాగి
అస్వస్థతకు
గురైనారు.
ఫుడ్ పాయిజన్ అనుకున్నారు
అస్వస్థతకు
గురైన
కర్పూగం,
ఆమె
కూతురు
ధర్షిణిని
కోవిల్
పట్టి
ప్రభుత్వ
ఆసుపత్రికి
తరలించారు.
చికిత్స
విఫలమై
తరువాత
కర్పూగంతో
పాటు
ఆమె
కూతురు
ధర్షిణి
మరణించారు.
హోటల్
లో
పరోటా,
చికెన్
తినడం
వలన,
షాపులో
కూల్
డ్రింక్స్
తీసుకుని
తాగడం
వలన
ఫుడ్
పాయిజన్
తో
కర్పూగం,
ఆమె
కూతురు
ధర్షణి
చనిపోయారని
పోలీసులతో
పాటు
కుటుంబ
సభ్యులు
అందరూ
అనుకున్నారు.
విచారణ చేస్తూంటే లేడీ మొబైల్ ఫోన్ లో ?
ఫుడ్ పాయిజ్ తో కర్పూగం, ఆమె కూతురు ధర్షిణి చనిపోయారనే కోణంలో పోలీసులు విచారణ చేశారు. కర్పూగం చికెన్ కర్రీ, పరోటాలు తీసుకెళ్లిన హోటల్ లోని చికెన్ కర్రీలు, షాపులో కూల్ డ్రింక్స్ సేకరించిన పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించి విచారణ చేశారు. అయితే ఫుడ్ పాయిజన్ తో కర్పూగం, ఆమె కూతురు చనిపోలేదని ఇంకా రిపోర్టు రాలేదు. ఇదే సమయంలో విచారణ చేస్తున్న పోలీసులు కర్పూగం మొబైల్ ఫోన్ పరిశీలించడంతో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి.
ఆమె మొబైల్ ఫోన్ లో న్యూడ్ ఫోటోలు, మెసేజ్ లు
చనిపోయిన కర్పూగం మొబైల్ ఫోన్ లో ఆమెతో పాటు మరో వ్యక్తి న్యూడ్ గా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు కర్పూగంతో పాటు న్యూడ్ గా ఉన్న వ్యక్తి ఆమె ఇంటి పక్కన నివాసం ఉంటున్న వీరపెరుమాల్ అని తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
షాకింగ్ విషయాలు చెప్పిన ప్రియుడు
పోలీసుల
విచారణలో
వీరపెరుమాల్
షాకింగ్
విషయాలు
చెప్పాడు.
కర్పూగం
డ్రైవర్
పని
చేస్తూ
వారం,
రెండు
వారాలు
బయట
తిరుగుతుంటాడని,
ఆ
సమయంలో
అతని
భార్య
కర్పూగంతో
తాను
చనువు
పెంచుకున్నాడని
వీరపెరుమాల్
పోలీసులకు
చెప్పాడు.
తాను
కర్పూగం
ఇంటికి
వెళ్లి
ఆమెతో
బెడ్
రూమ్
లో
ఎంజాయ్
చేసే
సమయంలో
సీక్రేట్
గా
ఫోటోలు,
వీడియోలు
తీశానని
వీరపెరుమాల్
పోలీసుల
విచారణలో
అంగీకరించాడు.
బ్లాక్ మెయిల్ చేసిన ప్రియుడు
కర్పూగంతో సన్నిహితంగా తీసిన ఫోటోలు, వీడియోలు చూపించిన వీరపెరుమాల్ నువ్వు నీ భర్త ఇళంగోవన్ ను వదిలేసి నాతో వచ్చేయాలని చెప్పాడని, అందకు కర్పూగం నిరాకరించిందని వెలుగు చూసింది. భర్త ఇళంగోవన్, కూతురుని వదిలిరానని కర్పూగం తేల్చి చెప్పడంతో ఆమె ప్రియుడు వీరపెరుమాల్ రగిలిపోయాడని తెలిసింది.
అవమానం జరుగుతుందని భయంతో ఆత్మహత్య
నువ్వు నాతో రాకుండా మనం కలిసి తీసుకున్న నగ్న ఫోటోలు నీ భర్త ఇళంగోవన్ తో పాటు మీ కుటుంబ సభ్యులు, బంధువులు అందరికి పంపిస్తానని వీరపెరుమాల్ బ్లాక్ మెయిల్ చేశాడని, నగ్న ఫోటోలును వాట్సాప్ లో కర్పూగంకు షేర్ చేసి ఆమెను భయపెట్టాడని పోలీసులు అన్నారు, నా నగ్న ఫోటోలు నా భర్త, కుటుంబ సభ్యులు చూస్తే తాను తల ఎత్తుకుని తిరగలేను అనే భయంతో కర్పూగం చికెన్ కర్రీలో విషం కలిపి ఆమె తిని కూతురికి పెట్టి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది,
ఆత్మహత్య చేసుకున్న రోజుకూడా బెదిరించాడు
కర్పూగం, ఆమె కూతురి ఆత్మహత్యకు కారణం అయిన వీరపెరుమాల్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని బెండ్ తీసి విచారణ చేస్తున్నారు. కర్పూగం ఆత్మహత్య చేసుకున్న రోజుకూడా ఆమె వాట్సాప్ కు ఆమె నగ్న ఫోటోలు పంచించి బెదిరిస్తూ వీరపెరుమాల్ మెసేజ్ లో చేశాడని పోలీసులు గుర్తించారు. పక్కిటోడి దెబ్బతో కర్పూగం ఆమె కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటం కలకలం రేపింది.