గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి నోటా
గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ స్థానాల్లో నోటా ప్రవేశపెడుతున్నారు. ఏ అభ్యర్థికి ఓటు వేయవద్దనుకుంటే 'నోటా'ను నొక్కవచ్చు. ఈ విధానాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఇలా ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ నెల 8న గుజరాత్లో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోనున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ను ఉపయోగించరు. ఓటేసిన ఎమ్మెల్యేలు తమ పత్రాన్ని తమ పార్టీ పోలింగ్ ఏజెంట్కు చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్సులో వేయ్యాల్సి ఉంటుంది.
మరోవైపు గుజరాత్లో మూడు స్థానాలకు జరిగే ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. బిజెపి నుంచి అమిత్ షా, స్మృతీ ఇరాని పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ పోటీ పడుతున్నారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications