గాలి జనార్దన్ రెడ్డి కార్యాలయాలపై ఐటీ దాడులు
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలైనాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు.
బళ్లారీలోని ఎఎంసీ, ఓఎంసీ కార్యాలయాలపై సోమవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలోని రికార్డులు పరిశీలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గత బుధవారం తన కుమార్తె పెళ్లిని బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

వందల కోట్ల రుపాయల ఖర్చుతో గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఓ సామాజిక కార్యకర్త ( ఆర్ టీఐ కార్యకర్త) గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా సంపాధించిన డబ్బుతో తన కుమార్తె పెళ్లి చేస్తున్నారని ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications