చైనా సామర్థ్యంతో సరితూగుతాం: చైనా కవ్వింపు చర్యలపై జై శంకర్
సరిహద్దులో డ్రాగన్ చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారీగా బలగాలను మొహరించడం.. సరిహద్దుల్లోకి చొచ్చుకొని రావడంతో భారత్ కూడా ధీటుగానే బదులిస్తోంది. చైనా సామర్థ్యాలతో భారత్ సరితూగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. తూర్పు లడాఖ్ వద్ద గల పొంగాంగ్ నదీ వద్ద చైనా సేనలు చొచ్చుకురావడంతో జై శంకర్ ఈ కామెంట్స్ చేశారు.
Recommended Video

సరిహద్దుల్లో చైనాలో ఇలాగే వ్యవహరిస్తే. భారత్ కూడా అలాగే వ్యవహరించవలసి వస్తోందని హెచ్చరించారు. దీనిని చైనా గుర్తించాలని పేర్కొన్నారు. ఆయన భారత్ అమెరికా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం అన్యువల్ లీడర్ షిప్ సమ్మిట్లో మాట్లాడారు. ఆయుధ సంపత్తిలో తమను మించి భారత్ లేదు అని చైనా అనుకుంటుందో ఏమో.. అదీ నిజం కాదు.. డ్రాగన్ కంట్రీతో తాము సరితూగుతాం అని చెప్పారు. కానీ రెండు దేశాల ఘర్షణ ఇతరదేశాలు/ ప్రపంచానికి మంచి కాదనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications