చైనా సామర్థ్యంతో సరితూగుతాం: చైనా కవ్వింపు చర్యలపై జై శంకర్
సరిహద్దులో డ్రాగన్ చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారీగా బలగాలను మొహరించడం.. సరిహద్దుల్లోకి చొచ్చుకొని రావడంతో భారత్ కూడా ధీటుగానే బదులిస్తోంది. చైనా సామర్థ్యాలతో భారత్ సరితూగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. తూర్పు లడాఖ్ వద్ద గల పొంగాంగ్ నదీ వద్ద చైనా సేనలు చొచ్చుకురావడంతో జై శంకర్ ఈ కామెంట్స్ చేశారు.
Recommended Video

సరిహద్దుల్లో చైనాలో ఇలాగే వ్యవహరిస్తే. భారత్ కూడా అలాగే వ్యవహరించవలసి వస్తోందని హెచ్చరించారు. దీనిని చైనా గుర్తించాలని పేర్కొన్నారు. ఆయన భారత్ అమెరికా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం అన్యువల్ లీడర్ షిప్ సమ్మిట్లో మాట్లాడారు. ఆయుధ సంపత్తిలో తమను మించి భారత్ లేదు అని చైనా అనుకుంటుందో ఏమో.. అదీ నిజం కాదు.. డ్రాగన్ కంట్రీతో తాము సరితూగుతాం అని చెప్పారు. కానీ రెండు దేశాల ఘర్షణ ఇతరదేశాలు/ ప్రపంచానికి మంచి కాదనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
-
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications