ప్రతీకారం: భారత ఆర్మీ కాల్పులు, ముగ్గురు పాక్ జవాన్లు హతం
న్యూఢిల్లీ: భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చారు. శనివారంనాడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సైనికలు మరణించారు.
పాకిస్తాన్ చర్యకు ప్రతీకారంగానే సోమవారంనాడు భారత సైనికులు నియంత్రణ రేఖను (ఎల్ఓసిని) దాటి దాడికి దిగినట్లు తెలుస్తోంది. భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ పాకిస్తాన్ సైనికుడు గాయపడ్డాడు.

ఈ నెల 23వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మేజర్తో పాటు నలుగురు భారత సైనికులు మరణించారు. మరణించిన అధికారిని 32 ఏల్ల మేజర్ మోహర్కర్ ప్రఫుల్లా అంబదాస్గా గుర్తించారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications