దేశంలో ఇక హైస్పీడ్ రైళ్లు.. 10 వేల కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం, రైల్వేశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్... దేశంలో హైస్పీడ్ రైళ్ల కోసం అవసరమయ్యే కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ నిర్ణయించింది. గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.
ప్రస్థుతం ముంబై -పూణే నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం మూడు గంటలు పడుతోంది. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం ద్వారా ప్రయాణ సమయాన్ని గంటకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.

ఈ విధానంలో భాగంగా తొలుత దేశంలో పదివేల కిలోమీటర్ల దూరం వరకు కొత్తగా హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తారు. దీనిపై కసరత్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రకటించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్ణయించారు.
కిలోమీటరు రైల్వేట్రాక్ నిర్మాణానికి వంద కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతమున్న రైల్వే ట్రాక్ పక్కనే రైల్వే స్థలాల్లో లేదా జాతీయ రహదారుల పక్కనగాని ఈ హైస్పీడ్ రైలు ట్రాక్ నిర్మించాలని యోచిస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications