అది ఓ జోక్: అసహనం స్పందించిన కరణ్జోహార్
జైపూర్: ప్రముఖ బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ తర్వాత బాలీవుడ్ నిర్మాత కరణ్జోహార్ అసహనంపై స్పందించి వివాదాస్పదమయ్యారు. భారత దేశంలో ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ ఉందనేది పెద్ద జోక్ అని కరణ్జోహార్ అన్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘భారత్లో అసహనంపై జరిగిన చర్చలో మీరు ఎందుకు భాగస్వాములు కాలేదంటూ' ఆయనను మీడియా ప్రశ్నించగా.. పై విధంగా వ్యాఖ్యానించారు.

ఏదైనా విషయంపై అభిప్రాయాన్ని చెబితే.. జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. తానొక సినీ నిర్మాత అయినప్పటికీ.. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ తనకు లేదని చెప్పారు. ఇది విచారం కలిగించే విషయమని అన్నారు.
భారత్లో అసహనం పెరిగిపోయిందని.. వేరే ఏదైనా దేశానికి వెళ్లిపోవాలనిపిస్తోందని తన భార్య అన్నట్లుగా ఇటీవల ఓ కార్యక్రమంలో అమీర్ఖాన్ పేర్కొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత షారుక్ కూడా ఈ విధంగానే స్పందించి వివాదాస్పదమయ్యారు. ఈ నేపథ్యంలో కరణ్జోహార్ పైవిధంగా స్పందించడం గమనార్హం.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications