షాక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ బీజేపీలో చేరుతున్నారా?
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. అయితే, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఆనంద్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అందుబాటులోకి రాలేదని సమాచారం. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఆయన బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. విజయ్నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్పై ఆయన గెలుపొందారు.

ఇది ఇలా ఉంటే, ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. అయితే, వీరు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వీరు తమతో ఉన్నారని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్కు 38 సీట్లు వచ్చాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గురువారం సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications